ఒకరిని క్షమించే మనసులేని మనిషి తన జీవితాన్ని సార్ధకం చేసుకోలేడు ,,,,,
కనీసం మనిషిని మనిషిగా కూడా చూడలేకపోతున్న మన మా "నవసమాజం" లో ఎందరు దేవుళ్ళు దిగివచ్చినా మనలో పరివర్తన రాదు,,,,,,
ఎందుకంటే ఆ దేవుడు దిగివస్తే మనము అడిగే మొదటి ప్రశ్న "నువ్వు భగవంతుడని రుజువేంటి" అని .....
ఇది చదివే ప్రతి ఒక్కరికి నేను చేసే చిన్న విన్నపం ఒకటే మీరు అందరిని మార్చాల్సిన అవసరం లేదు మనలో ఉండే మంచిమనసుని వ్యక్తీకరించండి అంతే చాలు..

No comments:
Post a Comment